రాష్ట్రాల ఆర్థిక కమిషన్లను వ్యవస్థీకరించాలి: శక్తికాంతదాస్
By Sakshi

ముంబై: రాష్ట్రాల ఆర్థిక కమిషన్లను వ్యవస్థీకరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. స్థానిక సంస్థలు వాటి ఆదాయార్జన సామర్థ్యాలను పెంచుకునేందుకు సాయం చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘కేంద్రం, రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉండాలన్నదే దేశ సమాఖ్య సారాంశం. ఎటువైపు బలహీనత ఉన్నా అది దేశానికి సవాళ్లను విసురుతుంది. వృద్ధికి విఘాతం కలిగిస్తుంది’’ అని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా దాస్ పేర్కొన్నారు.
You may be interested
మొబైల్ కొనుగోళ్లు 88 శాతం
Saturday 23rd November 2019ముంబై: మొబైల్ ఫోన్ వాడకందారుల్లో 88 శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్లు, చెల్లింపులను చేస్తున్నారని తాజా సర్వేలో తేలింది. ‘ఎంకామర్స్ రిపోర్ట్’ పేరిట పేపాల్, ఐపీఎస్ఓఎస్లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ సగటు 77 శాతంగా ఉంటే, ఇంతకుమించి భారతీయులు మొబైల్ ఫోన్లను చెల్లింపుల కోసం వినియోగిస్తున్నారని తేలింది. ఇందులోనూ, ఏకంగా 98 శాతం మంది యాప్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. ఇక వచ్చే 12
మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి ముత్తూట్ ఫైనాన్స్
Saturday 23rd November 2019రూ.215 కోట్లకు ఐడీబీఐ ఏఎంసీ కొనుగోలు న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) ముత్తూట్ ఫైనాన్స్ కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. రూ.215 కోట్లతో ఐడీబీఐ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఐడీబీఐ ఏఎంసీ), ఐడీబీఐ మ్యూచువల్ పండ్ ట్రస్టీ కంపెనీలో నూరు శాతం ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. ఈ డీల్కు సెబీ తదితర నియంత్రణ సంస్థల ఆమోదం