యాంఫీ చైర్మన్గా నీలేష్ షా
By Sakshi

న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) నూతన చైర్మన్గా కోటక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ షా ఎన్నికయ్యారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ సీఈవో నిమేష్ షా స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. ఇక వైస్ చైర్మన్గా ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ సీఈఓ సౌరభ్ నానావతి ఎన్నికైనట్లు యాంఫీ ప్రకటించింది.
You may be interested
ఆర్థిక మోసాల నివారణకు ట్విట్టర్ కొత్త ఆస్త్రం
Wednesday 25th September 2019న్యూఢిల్లీ: ఆర్థిక మోసాలకు ట్విట్టర్ వేదిక కాకుండా చూసేందుకు ఆ సంస్థ నూతన విధానాన్ని ప్రకటించింది. ట్విట్టర్ సాయంతో వ్యక్తులు ప్రైవేటు ఆర్థిక సమాచారం పొందడం, నగదు పొందడం వంటి మోసపూరిత చర్యలను నిషేధించింది. మోసపూరిత, నిషేధిత చర్యలను రిపోర్ట్ చేయాలనుకునే యూజర్లు... ట్విట్టర్ యాప్లోని మెనూలో ఉన్న రిపోర్ట్ట్విట్ ద్వారా తెలియజేయవచ్చని సూచించింది. ‘ఇట్స్ ఏ ఫైనాన్షియల్ స్కామ్’ ఆప్షన్ను ఎంచుకుని అనుమానిత ట్వీట్ల గురించి వివరంగా తెలియజేయవచ్చని
వైద్య బీమా ప్రీమియం వాయిదాల రూపంలో
Wednesday 25th September 2019న్యూఢిల్లీ: వైద్య బీమా పాలసీ ప్రీమియంను నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలల వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం త్వరలో రానుంది. ప్రస్తుతం వార్షికంగా ఒకే సారి ప్రీమియం చెల్లించే సదుపాయే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సర ఆప్షన్లను ప్రవేశపెట్టినా కానీ, ప్రీమియం మొత్తంలో మార్పులు లేకుండా చూడాలని బీమా సంస్థలను ఆర్బీఐ తాజాగా కోరింది.