ఫిచ్ బాటలోనే డీబీఎస్
By Sakshi

సింగపూర్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రముఖ బ్యాంకింగ్ సేవల సంస్థ- డీబీఎస్ కుదించింది. 2019- 2020లో కేవలం 6.8 శాతమే నమోదవుతుందని అంచనా వేసింది. ఇప్పటి వరకూ ఈ అంచనాలను డీబీఎస్ 7 శాతంగా పేర్కొంది. ఇటీవలే అంతర్జాతీయ రేటింగ్ సంస్థ- ఫిచ్ 2019- 20 వృద్ధి రేటును వరుసగా రెండవసారి 6.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది. గడచిన మార్చిలో ఈ రేటును 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. అంచనా కుదింపు బాటన ఇప్పుడు డీబీఎస్ నడవడం గమనార్హం. భారత్ ఆర్థిక వ్యవస్థపై తాజాగా విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
You may be interested
టాటా మోటార్స్ సీఎఫ్ఆర్ రేటింగ్ తగ్గింపు
Friday 21st June 2019జేఎల్ఆర్ బలహీన పనితీరే కారణం మూడీస్ వెల్లడి న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్(సీఎఫ్ఆర్)ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ, మూడీస్ తగ్గించింది. అంతే కాకుండా సీనియర్ అన్సెక్యూర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ రేటింగ్ను కూడా తగ్గించింది. టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ పనితీరు బలహీనంగా ఉండటంతో కంపెనీ రుణ స్థితిగతులు దిగజారడం కొనసాగుతోందని, అందుకే రేటింగ్ను తగ్గించామని మూడీస్ పేర్కొంది. టాటా మోటార్స్ అవుట్లుక్ను ప్రతికూలం స్థాయిలోనే కొనసాగిస్తున్నామని తెలిపింది. కంపెనీ
ఆర్థిక క్రియాశూన్యత సుస్పష్టం
Friday 21st June 2019ఎంపీసీ భేటీలో ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్య ముంబై: ఆర్థిక వ్యవస్థలో క్రియాశూన్యత సుస్పష్టంగా కనిపిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్దాస్ పేర్కొన్నారు. జూన్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ జరిగిన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 5.75 శాతం) పావుశాతం తగ్గించింది. రేటు తగ్గింపు వరుసగా