లాభాల ప్రారంభం
By Sakshi

గత ఆరు ట్రేడింగ్ సెషన్ల నుంచి త్రీవ నష్టాల్ని చవిచూసిన భారత్ స్టాక్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 96 పాయింట్ల లాభంతో 37,628 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 26 పాయింట్ల గ్యాప్అప్తో 11,152 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, మహింద్రా, బ్రిటానియాలు 1-2 శాతం మధ్య లాభాలతో ప్రారంభంకాగా, యస్బ్యాంక్, టైటాన్, హెచ్సీఎల్ టెక్లు తీవ్ర నష్టాలతో ట్రేడింగ్ను ఆరంభించాయి.
You may be interested
లాభాల్లో బంగారం
Wednesday 9th October 2019చైనా సాంకేతిక కంపెనీలను యుఎస్ ట్రంప్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టడంతోపాటు, కొంత మంది చైనా అధికారులకు యుఎస్ వీసా నిరాకరించడంతో యుఎస్-చైనా మధ్య ఉద్రిక్త వాతవరణం ముదిరింది. యుఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను చైనా తీవ్రంగా ఖండిస్తోంది. కాగా గురువారం ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య చర్చలకు ముందు ఈ అనిశ్చితి చోటు చేసుకోవడంతో బంగారం ధరలు తిరిగి లాభాల బాట పట్టాయి. దీంతోపాటు
11100 పాయింట్లే కీలకం!
Wednesday 9th October 2019వరుసగా ఆరు సెషన్లు నిఫ్టీ నెగిటివ్గా ముగియడంతో ప్రస్తుతం ఓవర్సోల్డ్ పరిస్థితి కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆరు వరుస నష్టాల సెషన్లు మార్కెట్లో బుల్స్కు పగ్గాలు వేశాయంటున్నారు. నిఫ్టీ ప్రస్తుతం డైలీ చార్టుల్లో బేరిష్ క్యాండిల్ ఏర్పరిచింది. కీలకమైన 200, 100 రోజుల డీఎంఏ స్థాయిలకు దిగువకు వచ్చింది. ఇక నిఫ్టీకి అత్యంత కీలక మద్దతు తన 50 రోజుల డీఎంఏ స్థాయి 11087 వద్ద కనపడుతోంది. దీన్ని