గ్యాప్డౌన్ ఓపెనింగ్
By Sakshi

ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, హెవీవెయిట్ షేర్లు క్షీణతతో మొదలుకావడంతో సోమవారం భారత్ సూచీలు గ్యాప్డౌన్తో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 38, 200 పాయింట్ల సమీపంలో ప్రారంభమై, కొద్ది క్షణాల్లో 38,050 పాయింట్ల సమీపానికి పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 11,392 పాయింట్ల వద్ద ప్రారంభమై, క్షణాల్లో 11,360 పాయింట్ల స్థాయికి పడిపోయింది. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్పలాభంతో ట్రేడింగ్ ప్రారంభించగా, శనివారం ఫలితాలు వెల్లడించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2 శాతం మేర క్షీణించింది,
You may be interested
బ్రిటన్ ట్యాంకర్ స్వాధీనం..పెరిగిన చమురు
Monday 22nd July 2019గత వారం చివర్లో ఇరాన్ మిలటరీ, బ్రిటిష్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 51 సెంట్లు లేదా 0.8 శాతం పెరిగి బ్యారెల్కు 62.98 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్ 0.3 శాతం లేదా 15 సెంట్లు పెరిగి బ్యారెల్కు 55.78 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత వారం బ్రెంట్ క్రూడ్ 6 శాతం, డబ్యూటీఐ
సోమవారం వార్తల్లోని షేర్లు
Monday 22nd July 2019వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు రిలయన్స్ ఇండస్ట్రీస్:- తన టవర్ల వ్యాపారంలో వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. రియలన్స్ హోల్డింగ్ యూఎస్ఏ, రిలయన్స్ ఎనర్జీ జనరేషన్ డిస్ట్రిబూషన్ లిమిటెడ్ కంపెనీలను విలీనానికి సిద్ధమైంది. డాబర్ లిమిటెడ్:- కంపెనీకి డీహెచ్ఎఫ్ఎల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లకు రూ .50 కోట్లు ఎక్స్పోజర్ ఉంది. సెంచూరీ ఎంకా:- కంపెనీ చైర్మన్గా రాజశ్రీ బిర్లాను ఎన్నికయ్యారు. గోదావరి పవర్ అండ్ ఇస్పాట్:- కేర్ రేటింగ్ను కంపెనీ ధీర్ఘకాలిక రుణసౌకర్యాల