3 ఫార్మా షేర్లను సిఫార్సు చేసిన డాయిష్ బ్యాంక్
By Sakshi

నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఒకశాతం క్షీణించినప్పటికీ.., ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ ఫార్మా రంగం నుంచి 3 షేర్లును సిఫార్సు చేస్తుంది. ఫార్మా రంగ వ్యాపారం నుంచి రానున్న రెండేళ్లలో దేశీయ మొత్తం ఆదాయంలో 13శాతం సీఏజీఆర్ను అంచనా వేస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇండియా కంపెనీలకు ప్రిస్క్రిప్షన్ వాటా లాభాలు కొనసాగుతాయి. లాభదాయకమైన ఆపరేటింగ్ పరమితితో మరో 3ఏళ్లలో కంపెనీల ఆదాయ వృద్ధి 20శాతం పెరుగుతుందని బ్రోకరేజ్ సంస్థ అంచనావేస్తుంది. అమెరికా మార్కెట్లో అస్థిరత, యూఎస్ఎఫ్డీ ఆందోళనల కారణంగా గతేడాది దేశీయ ఫార్మా రంగం తీవ్రఒడిదుడుకులను ఎదుర్కోంటుంది. ఏడాది కాలంలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 14శాతం నష్టపోయింది.
క్రమ.సంఖ్య
షేరు పేరు
1
టోరెంట్ ఫార్మా
2
అరబిందో ఫార్మా
3
సిప్లా
క్రమ.సంఖ్య
షేరు పేరు
1
సన్ ఫార్మా
2
లుపిన్
3
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్
You may be interested
బ్రోకరేజి బై రేటింగ్ ఇచ్చిన 10 స్టాకులు
Friday 21st June 2019సిఫార్సు: యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ పినిక్స్ మిల్స్: కొనుగోలు; టార్గెట్ ధర: రూ. 800 పినిక్స్ మిల్స్ లి.(పీఎమ్ఎల్)కు దేశంలోని రియల్ ఎస్టెట్ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. దీంతో పాటు రిటైల్ మాల్ నిర్వహణలో అతి పెద్దది. రిటైల్, ఆఫిస్, రెసిడెన్సియల్ విభాగాలలో కూడా పనిచేస్తోంది. ఇప్పుడు వార్షిక ఆస్తులకు ఐదు వేరు వేరు పట్టణాలలో 49 లక్షల చదరపు అడుగుల మాల్ స్థలాన్ని, 9.6లక్షల చ.అ గల ఆఫిస్
వ్యవస్థలోకి వెల్లువలా సావరిన్ వెల్త్ ఫండ్ పెట్టుబడులు
Friday 21st June 2019భారత్ ఆర్థికవ్యవస్థలో పెట్టుబడులు పెట్టేందుకు సావరిన్ వెల్త్ ఫండ్స్ ఉత్సుకతను చూపుతున్నాయి. విమానశ్రయాల నుంచి పునరుత్పాదక ఇంధనం వరకు ప్రతిదానిలో విపరీతంగా వాటాను కొనుగోలు చేస్తున్నాయి. ఈసారి దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, దేశంలో మధ్యతరగతి ఆర్థికవ్యవస్థ బలోపేతం కావడం ఇందుకు కారణవుతున్నాయి. ఇది వరకు సావరిన్, స్టేట్ పెన్షన్లఫండ్లు ఈక్విటీ, బాండ్ల మార్కెట్లలో మాత్రమే తమ పెట్టుబడులను పెట్టేవి. ఇప్పుడు వాటి వ్యాపార విస్తృతిస్థాయి మరింత పెంచుకొని ప్రైవేట్