స్వల్పలాభాలతో ప్రారంభం
By Sakshi

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ మంగళవారం భారత్ సూచీలు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 38,960 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,596 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది.
You may be interested
రెండో రోజు తగ్గిన చమురు
Tuesday 16th July 2019అమెరికా గల్ఫ్లో చమురు ఉత్పత్తి తిరిగి పుంజుకోవడంతో పాటు, చైనా జీడీపీ రేటు రెండవ క్వార్టర్లో నెమ్మదించడంతో వరుసగా మంగళవారం కూడా చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ 0.2 శాతం తగ్గి బ్యారెల్కు 66.38 డాలర్ల వద్ద, అమెరికా క్రూడ్ 0.2 శాతం తగ్గి బ్యారెల్కు 59.48 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 0.4 శాతం, అమెరికా క్రూడ్ 1 శాతం నష్టపోయి
ఈ స్టాక్స్ అంటే ఎఫ్పీఐలకు ఎందుకో ఆసక్తి!
Tuesday 16th July 2019సాధారణ ఇన్వెస్టర్లు వేరు... హెచ్ఎన్ఐలు, ఇనిస్టిట్యూషన్స్(మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు), విదేశీ ఇన్వెస్టర్లు వేరు. ముఖ్యంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) మన ఈక్విటీల్లో చాలా దూకుడుగా ఉంటారు. ఓ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే విషయంలోనూ, ఆ పెట్టుబడులను రోజుల వ్యవధిలో వెనక్కి తీసుకునే విషయంలోనూ చురుగ్గా వ్యవహరిస్తుంటారు. అయితే, 13 స్టాక్స్లో మాత్రం ఎఫ్పీఐలు క్రమంగా వాటాలు పెంచుకుంటూ ఉండడం ఆసక్తికరం. గత నాలుగు త్రైమాసికాల్లో ఈ 13 స్టాక్స్లో